సత్యభామ దేవి ఆలయం సత్య సాయి బాబా యొక్క తాత, లేట్ కొండమరాజు నిర్మించెను. ఈ ఆలయంను కృష్ణుడు సతీమణి సత్యభామకు అంకితం చేసారు. ఆలయంలో కృష్ణుడు కు సంభందించిన వివిధ రకాల చిత్రాలను చూడవచ్చు. ఆలయ గర్భగుడిలో మూడు అడుగుల భారీ సత్యభామ విగ్రహం ఉంటుంది.
కృష్ణుడు ఆమె కోసం పారిజాత పువ్వులు తేవటానికి వెళ్ళినప్పుడు ఆమె భర్త కోసం వేచి చూసి, ఇంకా రాకపోయేసరికి ఆమె కన్నీళ్లు భారీ తుఫాను గా మారింది. ఆ భారీ తుఫాను నుంచి ఆమెను రక్షించుటకు కొండమ రాజు కలలో కనిపించి ఆలయము కట్టమని చెప్పెను. అందుకే కొండమ రాజు ఆలయం నిర్మించెను.