గ్రామంలో మసీదు 1978 సంవత్సరంలో సత్య సాయి బాబా యొక్క సూచనల ప్రకారం నిర్మించారు. ఆ ప్రదేశంలో ముస్లిం మతం యొక్క ఫలకం కనుగొనబడింది. ఆ ప్రదేశాన్ని తవ్వి నప్పుడు అక్కడ జరిగిన అనేక దురదృష్టకర సంఘటనలు మరియు పెద్ద సంఖ్యలో ప్రమాదాలు కనపడ్డాయి. బాబా యొక్క ఆదేశమున ఆ గ్రామస్తులు ఆ ప్రదేశాన్ని తవ్వారు. అక్కడ మసీదు నిర్మాణం జరిగిన తరువాత, అన్ని ప్రమాదాలు ఆగిపోయాయి.