రాజ్ కోట్ కు విర్పూర్ సుమారు 53 కి. మీ.ల దూరం లో కల ఒక ప్రసిద్ధ పట్టణం. ఈ పట్టణం శ్రీ రాముడి భక్తుడైన జాలారం బాపా జన్మ స్థానం. ఆయన నివసించిన భవనం నేడు ఒక టెంపుల్ కాంప్లెక్స్ గా మార్చి అందులో జాలా రామ్ టెంపుల్ పెట్టారు. ఈ టెంపుల్ ప్రత్యేకత అంటే, ఇక్కడ భక్తులతో ఏ రకమైన సొమ్ము వ్యవహారాలు వుండవు.