రాణిఖేత్ నుండి 30 కి.మీ.ల దూరంలో ఉన్న ఖూంట్, ఒక చిన్న ప్రఖ్యాత గ్రామము. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు గోవింద్ వల్లభ్ పంత్ ఇక్కడ జన్మించడం వల్ల ఇది చాలా ప్రసిద్ధి చెందింది. అతను భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ముఖ్య కార్యకర్త. 1957 లో భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్నారు.