బాదల్ మహల్ ను మేఘాల భవనం అని అంటారు. ఇది రణధంబోర్ కోటలో కలదు. కోటలో ఉత్తర భాగాన కలదు. ఇపుడు ఈ మహాల్ శిధిలావస్ధలో ఉన్నప్పటికి కోట అందాన్ని కాపాడుతోంది. రాజు హమ్మీర్ చే నిర్మించబడిన 84 స్తంభాల ఛత్రి నేటికి బహు సుందరంగా ఉంది. రాజు ఇక్కడనుండి తన ప్రజలకు ప్రసంగించేవాడు.