సవాయ్ మాధోపూర్ వద్ద గల రణధంబోర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ టైగర్ ప్రాజెక్టు గురించి వివరించేందుకు స్ధాపించబడింది. ఈ స్కూలులో విద్యార్ధులు సమీప పట్టణం, గ్రామాల వారే. స్కూలు, టీచర్లు, విద్యార్ధులు తయారు చేసిన గ్రేట్ ఇండియన్ టైగర్ చిత్రాలను ప్రదర్శించటం అమ్మటం చేస్తుంది. ఈ స్కూలు పెయింటింగ్ పోటీలు, ప్రదర్శనలు ఏర్పాటు చేసి పర్యాటకులకు జంతువుల పట్ల ఆసక్తి కలిగిస్తుంది. పులులను కాపాడండని బోధిస్తుంది. ఈ స్కూలు స్ధాపించన తర్వాత పులులను కాపాడాలనే సందేశం వివిధ జాతీయ అంతర్జాతీయ సంస్ధల ద్వారా కూడా ప్రపంచ ప్రఖ్యాతమయింది.