పరమార్థ్ నికేతన్ భక్తుల కోసం వెయ్యి గదులుతో ఉన్న రుషికేష్ లో అతిపెద్ద ఆశ్రమములలో ఒకటి. వసతి సౌకర్యాలు కాకుండా, పరమార్థ్ నికేతన్ ఆయుర్వేద చికిత్సలు మరియు సంగీతం చికిత్సలు అందిస్తుంది. ఇది గంగా నది ఒడ్డున, మైటీ హిమాలయాల నడుమ ఉంది. ఈ ఆశ్రమం 1942 లో గ్రేట్ సెయింట్ పూజ్య స్వామి శుక్దేవనంద్జి మహారాజ్ చే స్థాపించబడింది. ప్రతి సంవత్సరం, అంతర్జాతీయ యోగ ఫెస్టివల్ నిర్వహిస్తారు,అప్పుడు అనేక మంది పర్యాటకులు వస్తారు.
పెద్ద సంఖ్యలో ప్రజలు యోగా, ధ్యానం, మరియు ఇతర పద్ధతులను నేర్చుకోవడానికి ఈ ఆశ్రమంకు వస్తూ ఉంటారు. ఈ ఆశ్రమ నిర్వహనలో ఒక పాఠశాల ఉన్నది.