చంద్ర శీలా ప్రదేశం సముద్ర మట్టానికి 4000మీ. ల ఎత్తున కలదు. హర్వాల్ హిమాలయ శ్రేణులలో కలదు. ఈ ప్రదేశం సమీపంలోని సరస్సులు, మైదానాలు, నందా దేవి, త్రిశూల్, కేదార్ బందర్ పంచ్ మరియు చౌఖంబా శిఖరం వంటివి చూపుత్డుంది. ఈ ప్రదేశం లో రావణుడిని చంపిన తర్వాత శ్రీ రాముడు కొంత కాలం తపస్సు చేసాడు. ఇక్కడే చంద్రుకు కూడా తపస్సు చేసాడని చెపుతారు. ఈ ప్రదేశానికి ట్రెక్కింగ్ చోప్త నుండి మొదలై తుంగనాథ్ వరకూ 5 కి.మీ.లు గా వుంటుంది. ట్రెక్కర్లు దేఒరియా తాల్ - దుగ్గల్ బిట్ట - తుంగనాథ్ - చంద్రశిల మార్గం లో కూడా ఇక్కడకు చేరవచ్చు.