డెబిగర్ వన్యప్రాణుల అభయారణ్యం, భారతదేశంలోని అధిక సాంద్రత గల క్రూర జంతువుల అభయారణ్యాలకు తేడా ఉంది. ఈ అభయారణ్యం లో వృక్షజాలం, జంతుజాలం హీరాకుడ్ డాం నిర్మాణం నుండి వృద్ది చెందాయి. సమీపంలోని ఈ ఆనకట్ట అనేక అడవి జంతువులకు స్థిరమైన నీటి సరఫరాతో సహకరించిందని ద్రువీకరించబడింది.
ఈ అభయారణ్యం అడవి జంతువులకు మాత్రమే నిలయం కాకుండా, చల్లని శీతాకాల సమయంలో అనేక వలస పక్షులను కూడా ఈ అభయారణ్యంలో సందర్శించవచ్చు. దాదాపు ఈ రిజర్వాయర్ లో నీరు ఉన్నపుడే బాతులు పెద్ద సంఖ్యలో ఈతకు తరలి వస్తాయి. గొప్ప పింఛం బార్బారా, ఎరుపు పింఛం గల పోచార్డ్ ఈ అభయారణ్య వైవిదయానికి దోహదపడే ఇతర వలస పక్షులు.
ఈ అభయారణ్యంలో ఉండే ఆరు పర్యవరణ పర్యాటక కుటీరాలు మీ సొంత పరిసరాలలో ఉండే విధంగా అవకాశాన్ని ఇస్తుంది, అదికూడా కొద్దిరోజులు మాత్రమే. ఈ కుటీరాలలో ఉండడానికి రుసుము చెల్లించడం మాత్రమే కాకుండా రోజువారీ సుంకం, సంబల్పూర్ లోని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆఫీస్ నుండి అనుమతి అవసరం.