ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన అహ్మద్ షా దుర్రానీ, సర్హింద్ కు చెందిన జయిన్ ఖాన్, మలేర్కొట్లా కు చెందినా భిఖాన్ ఖాన్ ల సంయుక్త సేనలను ఎదుర్కొని పోరాడి ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల సంస్మరణార్ధం గురుద్వారా వద్దా ఘాలుఘరా సాహిబ్ నిర్మించారు. మలేర్కొట్లా – లూధియానా రోడ్డులో రాహిరా రైల్వే స్టేషన్ నుంచి అర కిలోమీటర్ దూరంలో వుండే ఈ ప్రాంతానికి కార్, బస్సు లేదా ఆటో రిక్షా ద్వారా చెరుకొవచ్చు.