శంకూ లో ఉన్న కార్పో-ఖర్ స్తూపం, జమ్మూ మరియు కాశ్మీర్ లో ఉన్న ముఖ్యమైన మతపరమైన కేంద్రాలలో ఇది ఒకటి. ఈ స్థలం కార్పో-ఖర్ గ్రామం లో కలదు. దేశ నలుమూలలనుండి భక్తులు ఇక్కడకు వొచ్చి, సయెద్ మీర్ హాషిం కు వారి యొక్క నివాళులు అర్పిస్తారు. అతడు ఒక గొప్ప మతగురువు,ప్రత్యేకంగా బుద్ధిస్ట్ పాలకుడు అయిన తి-నామ్గ్యాల్ కి ఇస్లాం మత బోధనలు చెప్పటానికి 16వ శతాబ్దం లో కాశ్మీర్ నుండి ఆహ్వానించారు.