సతారా జిల్లా నుంచి 22 కిలోమీటర్ల దూరంలో వున్న కౌస్ మైదానం, సరస్సు అన్ని రకాల యాత్రికులను ఆకర్షిస్తున్నాయి. పూల మైదానంగా కూడా పిలువబడే ఈ ప్రాంతం ప్రఖ్యాత విహార కేంద్రం.కళ్ళు చెదిరేలా 3500 అడుగుల ఎత్తున వున్న ఈ కౌస్ మైదానం 150ఏళ్ళ క్రితం 1844లో నిర్మించారు. ఇక్కడి నుంచి కొయినా అభయారణ్యం కనపడుతుంది. ఇక్కడ 400 కన్నా ఎక్కువ రకాలా ఫల పుష్ప జాతులు వున్నాయి.సతారా కు కౌస్ తాలావ్ (సరస్సు) ప్రధాన తాగు నీటి వనరు. వర్షాకాలం తర్వాత ఇక్కడి పర్యటన చాలా బాగుంటుంది.