సాంగ్లి జిల్లాలోని కొయినా డ్యాం మహరాష్త్రలోని పెద్ద డ్యాం లలో ఒకటి. 1963 ప్రాంతంలో కొయినా నది మీద ఈ ఆనకట్ట ను నిర్మించారు.ఈ డ్యాం 98.78 టి ఎం సి ల నీరు నిల్వ చేసే సామర్ధ్యం కలిగి వుండి, 1920 మెగావాట్ల జలవిధ్యుత్ కేంద్రంగా పనిచేస్తోంది.ఈ డ్యాం మీ కుటుంబంతో సాయంకాలం గడపడానికి చాలా బాగుంటుంది. దగ్గరలోని నెహ్రూ గార్డెన్ చక్కని విహార కేంద్రం.