ప్రకృతి ప్రేమికులేవరికైనా మాయాని పక్షుల కేంద్రం చాలా ఆనందం కలిగిస్తుంది. ఇది సతారా నగరం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో వుంది.భారత దేశంలోని ప్రముఖ పక్షుల కేంద్రమైన ఈ ప్రాంతం చాలా వలస పక్షులకు ప్రతి ఏటా నిలయంగా మారుతోంది.బ్రాహ్మిణి బాతులు, నల్ల ఇబిస్, ఫ్లేమింగోలు, రంగుల కొంగలు ఇక్కడ కనపడే పక్షులలో కొన్ని.