సత్తాల్ మిషన్ ఎస్టేట్ మియు మెథడిస్ట్ ఆశ్రమంను ఇ .స్టాన్లీ జోన్స్ అనే ఒక క్రైస్తవ మత ప్రచారకుడు 1930 సంవాత్సరంలో కనుగొన్నాడు. ఈయన మహాత్మా గాంధీ మరియు మార్టిన్ లూథర్ కింగ్ లకు మంచి స్నేహితుడు. ఈ ఆశ్రమం ను అదివరలో ఒక టీ ఎస్టేట్ వున్న చోట నిర్మించారు.
1947 సంవత్సరం లో టెన్సింగ్ నారగితో పాటు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనుకున్న ఎర్ల్ దేన్మాన్ చాలా సంవత్సరాలు ఇక్కడ నివసించాడు. ఆశ్రం కాంప్లెక్స్ లో సెయింట్ జాన్స్ చర్చి కలదు. ఈ చర్చి నిర్మాణం వలస రాజ్య శిల్ప శైలి ని చూపుతుంది. ఒక వానప్రస్థ ఆశ్రమం వాలే ఈ సంస్థ కుమావొన్ ప్రాంతం లో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసింది.