దుష్మేశ్వర మహాదేవ ఆలయం, సవాయి మాధో పూర్ నగరం దగ్గరలో ఉన్న ప్రధాన ధార్మిక ఆకర్షణలలో ఒకటి. కొండ మీది కోటకు ప్రసిద్ది చెందిన దగ్గరలోని సివాద్ అనే ఊరిలో ఈ దేవాలయం వుంది.ప్రసిద్ధ దుష్మేశ్వర దేవాలయాపు అందమైన నిర్మాణ శైలిని చూసినప్పుడు, సవాయి మాధో పూర్ నుండి సివాద్ కు ప్రయాణించిన గంట సమయం సమంజసమైనదిగా అనిపిస్తుంది. శివునికి చెందిన ఈ దేవాలయానికి అనేక మంది భక్తులు ఆయన ఆశిస్సుల కోసం వస్తారు.