ప్రధాన పర్యాటక ఆకర్షణ రాయల్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ గోధుమరంగు ఇటుకల కట్టడం కలిగి ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ప్యాలెస్ ను రాజు ఖేమ్ సావంత్ భోసలే III (1755 -1803) నిర్మించారు. ప్యాలెస్ లోపలి గోడలు ఈ చారిత్రక కట్టడ వివరాలను చూపుతూ చిత్రాలు కలిగి ఉంటుంది. అద్భుత కళా చిత్రాలు, చెక్కడాలు, యుద్ధపు ఆయుధాలు, పచ్చటి పరసరాల మధ్య పర్యాటకులు ఈ ప్యాలెస్ సందర్శన ఆనందించగలరు.