సేనాపతి లోని అనేక మతాల వారికి ఇది ఒక పవిత్ర ప్రదేశం. ఇక్కడ వారి పూర్వీకులు వేట వృత్తి గా ఆచరించేవారు. ఈ ప్రాంతం లో ఈ గ్రామానికి ప్రాధాన్యత ఎక్కువ. ఇక్కడ అనేక చారిత్రక స్మారకాలు కూడా కలవు. ఈ ప్రదేశం సేనాపతి టవున్ కు సమీపం లోనే వుంటుంది. దీనికి పర్యాటకులు అధికంగా వస్తారు.
ఈ ప్రదేశం లో కల పవిత్ర మర్రి చెట్లు నాగ దేవత తల్లి సమాధి నుండి పుట్టుకు వచ్చాయని చెపుతారు. ఈ మర్రి చెట్టు తో పాటు, ఇంకా ఒక ఏక సిల విగ్రహం, వంటివి చూడవచ్చు. మఖేల్ గ్రామం వచ్చిన వారికి తప్పక ఇక్కడకు వచ్చి ఆనందిన్చినట్లు భావిస్తారు. మణిపూర్ కు సంభందించిన అనేక చారిత్రక అంశాలు అవగతమవుతాయి.