సిమ్లా లోని అతి పురాతన గేటు వే లలో గూర్ఖా గేటు ఒకటి. ఇది వైస్ రీగల్ లజ్ కు గేటు వే గా వుంది చౌరా మైదాన్ రోడ్ లో కలదు. ఈ లాజ్ చారిత్రక ప్రాధాన్యత కలిగి వుంది. బ్రిటిష్ పాలనలో ఈ భవనం వైస్ రాయ్ ఆఫ్ ఇండియా నివాసం. ఇపుడు దీనిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ సంస్థ కలదు. ఈ భవనాన్ని బ్రిటిష్ వారు బ్రిటిష్ సామ్రాజ్యానికి విధేయులుగా వున్నా గూర్ఖాల కు గౌరవంగా నిర్మించారు. రాతితో కట్టబడిన ఈ నిర్మాణం పర్యాటకులను ఆకర్షిస్తుంది.