కాళి మాత గా చెప్పబడే కామ్నా దేవి టెంపుల్ కు భక్తులు ఇండియా లోని మూల మూలల నుండి అధిక సంఖ్యలో వస్తారు. కష్టపడి కొండపైకి వెళితే ఆమె ఆశీస్సులు లభిస్తాయని, వారి కోరికలు తీరతాయని భావిస్తారు. సిటీ నుండి ప్రాస్పెక్ట్ హిల్ కు 5 కి.మీ.ల దూరంలో ఈ పవిత్ర ప్రదేశం కలదు. బొఇలేగన్జ నుండి కాలి నడకన ఈ ప్రాంతం చేరవచ్చు. ఈ ప్రాంతంలోకల పైన్ మరియు దేవదార్ వృక్షాలు పర్యాటకులకు ఎంతో ఆనందం కలిగిస్తాయి.