హుబ్లీ - దక్షిణాది చివరి జంటనగరాలు
దక్షిణ భారతదేశంలో హుబ్లీ ఒక ప్రధాన నగరం. ధార్వాడ్ తో కలిపి జంటనగరాలుగా వ్యవహరిస్తారు. ఉత్తర కర్నాటకలో వాణిజ్య, పారిశ్రామిక, ఆటోమోబైల్, విద్యా మొదలగు రంగాలలో బెంగుళూరు తర్వాత......
కటీల్ - పురాణ గాధల ప్రదేశం
పురాణ గాధలతో నిండిన కటీల్ పట్టణం కర్ణాటక లోని దక్షిణ కన్నడ జిల్లాలో ప్రధానమైన శక్తి పీఠం. నందిని నది ఒడ్డున ఉన్న దుర్గ పరమేశ్వరీ ఆలయం దేశంలో చాల మంది యాత్రీకులను ఆకర్షిస్తుంది.ఈ......
వేణూర్ - యాత్రికులకు మరియు పర్యాటకులకు ఒకే కేంద్రం
జైన మతస్థులకు వేణూర్ ఒక ప్రధాన యాత్రా స్ధలం. ఈ చిన్న పట్టణంగురుపూర్ నది ఒడ్డున ఉంది. నేడు తన ప్రాధాన్యతను కోల్పోయినప్పటికి, చరిత్రలోకి వెళితే, ఈ పట్టణం ఒకప్పుడు జైన మతానికి ఎంతో......