చరయదియో అహోం రాజ్యానికి మొదట కేపిటల్ గా వుల్న్డేది. శిబ సాగర్ నుండి ఈ ప్రదేశం 30 కి. మీ. కల దూరంలో వుంటుంది. అహోం రాజ దాని అనేక మార్లు మారినప్పటికీ. అహోం వంశానికి దీనినే రాజధాని గా చెపుతారు. ఇక్కడ అహోం రాజ కుటుంబానికి చెందినా సమాధులు కలవు. ఈ సమాధులు కొండల సైజు లో పిరమిడ్ ఆకారం లో వుంటాయి.
సుమారు 150 సమాధులు కలవు. అస్సాం సందర్శకులు ఈ సమాధుల శిల్ప నైపుణ్యాన్ని చూసేందుకు వస్తారు. ఇప్పటికి సుమారు 30 సమాధులు ఆర్కి యలజికల్ సర్వే అఫ్ ఇండియా మరియు అస్సాం స్టేట్ అర్కేయోలజి శక అధీనంలో కలవు.