సిల్చార్ మధ్య లో ఉన్నఈ పార్క్ కి గాంధీ పేరుమీద ఈ పేరు ఒచ్చింది . పెరుగుతున్న నగరం మధ్య లో ఉన్న ఈ పచ్చటి పార్క్ ఎంతో అందం గ ఉంటుంది . ఎక్సిబిషన్ లు , మేళా లు ఇక్కడ తరచూ నిర్వహిస్తుంటారు . ప్రతి ఏట జరిగే గాంధీ మేళ చాలా ప్రసిద్ది . ఇక్కడి కళాకారులు తమ పనితనపు వస్తువులను ప్రదర్శనకు జనవరి లో జరిగే ఈ మేళాలో ఉంచుతారు.
ఈ పార్క్ కు ఒక మూల 21ఫెబ్రవరి 1961 న పోలీస్ ల చేత కాల్పులకు గురి అయిన 11 మర్తరుల స్మృత్యర్ధం నిర్మించ బడిన మరత్యర్ సమాధి ని చూడవచ్చు . వారు బరాక్ వాలీ లో బెంగాలీలు అధికం అని తెలియటం వల్ల రాష్ట్ర ప్రభుత్వ అస్సమిస్సె ని తప్పనిసరి చేసే విధనా నికి వ్యతిరేకం గా అసమ్మతిని ప్రదర్శించారు .