మహాగణపతి దేవాలయం, మరికాంబ దేవాలయం ఉన్న చోటకు వచ్చే భక్తులు గోపాలక్రిష్ణ దేవాలయం కూడా తప్పక సందర్శిస్తారు. ఈ దేవాలయం 1886 లో ప్రతిష్టించబడింది. దీనిని శ్రీ క్రిష్ణ వాసుదేవ్ అనే స్వామిజీ భగవానుడికి నిర్మించారు. పై రెండు దేవాలయాలు చూసేవారు దీనిని తప్పక చూస్తారు.
ప్రతి గురువారం ప్రశ్న సేవ ఉంటుంది. దీనిలో భక్తులు తమ సందేహాలు, ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు తెలుసుకుంటారు. సమాధానాలు శ్రీ విఠలాచార్య అనే అర్చకులు ఇస్తారు. వేలాది భక్తులు శ్రీ క్రిష్ణ జయంతి, అనంత వ్రత, అర్చన పూజ లకు భాద్రపద శుక్ల చతుర్దశి నాడు వస్తారు.