ఇంద్ర భవనం 1907 లో ఒక శతాబ్దం క్రితం నిర్మించి ప్రారంభించబడినది. దీనిని దివంగత శ్రీ అప్పసాహేబ్ వరద్ ఏర్పాటు చేసారు.మూడు అంతస్తుల కల్గిన ఈ భవనం ప్రస్తుతం షోలాపూర్ మునిసిపల్ కార్పోరేషన్ వారి నిర్వహణ లో ఉందిఈ ఆకర్షణను ప్రతి రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చూడవచ్చు.