అహ్మద్పూర్ మాండ్వి సాగరతీరం, గుజరాత్ రాష్ట్రంలోనే ఎక్కువగా సందర్శించబడే సాగరతీరాలలో ఒకటి. ఇది గుజరాత్ తీర ప్రాంతంలో, గుజరాత్ మరియు డయ్యు కలిసే ప్రదేశంలో ఉంటుంది. ఆ విధంగా ఈ ప్రాంతం, సౌరాష్ట్ర మరియు డయ్యు నుండి పోర్చుగల్ ప్రభావాల సాంస్కృతిక కలయిక.
ఈ సాగర తీరం ఇసుక లో వ్యాహ్యాళికి మరియు ఉప్పు నీటిలో మునకకి అనువుగా ఉంటుంది. డాల్ఫిన్ వీక్షణలు మరియు జలక్రీడ సాహసాలు ఈ సాగర తీరం ప్రజాదరణ పొందడానికి మరి కొన్ని కారణాలుగా చెప్పవచ్చు.