మై పూరీ మసీదు జునాగడ్ ద్వారం నుండి 1 కి.మీ దూరంలో ఉంది. ఈ పురాతన నిర్మాణం వేరవాల్ కు ప్రధాన ద్వారంగా పని చేస్తుంది. నీలం మరియు తెలుపు రంగు పెంకులతో చాలా అందంగా ఉంటుంది. మహమ్మదీయులు దీన్ని, సోమనాథ్ లో ఇతర మసీదులతో పాటు ఒక ముఖ్యమైన యాత్రాస్థలం గా భావిస్తారు.