పర్యాటకులు ఇక్కడగల తపోవనాన్ని కూడా దర్శించవచ్చు. ఈ ప్రదేశాన్ని శ్రీ వాదిరాజ స్వామి తన ధ్
యానానికి వినియోగించేవారు. ఇది వాదిరాజ మఠానికి 5 కి.మీ.ల దూరంలో షలమాల నది సమీపంలో ఉంది. తపస్సుకు అనువైన స్ధలం. తపోవనంలో శ్రీ వాదిరాజ స్వామి ప్రభువు హయగ్రీవుడి కొరకు ప్రార్ధించిన అనేక చిహ్నాలు కనపడతాయి.