ఇది కి, కే మరియు కీ మఠం గా కూడా పిలవబడుతుంది. సముద్ర మట్టానికి 4116 మీటర్ల ఎత్తులో ఉన్న కై మఠం , స్పితి అంతర్భాగానికి ప్రధాన కేంద్రంగా ఉన్న కాజా నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గొంప, పొట్టి గదులు మరియు ఇరుకైన వసారాలతో క్రమరహిత ఆకారంలో ఉంటుంది. ప్రార్థన గదులు,...
ట్రెక్కింగ్, స్పితి ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చర్యలలో ఒకటి. సాహస ప్రేమికులు పిన్-పార్వతి మార్గం గుండా ట్రెక్కింగ్ కోసం తరచుగా ఈ స్థలాన్ని సందర్శిస్తారు. ఈ స్థలం కేవలం అనుభవజ్ఞులైన ట్రెక్కర్ల కోసం మాత్రమే సిఫార్సు చేయబడినదని గమనించాలి....
ఈ ఆరామం సముద్ర మట్టానికి 3870 మీటర్ల ఎత్తులో ఉంది. 17వ శతాబ్దంలో, ధన్కర్, స్పితి లోయ రాజ్యానికి రాజధాని. స్పితి ప్రాంతానికి పొరుగు రాష్ట్రాల నుంచి అనేక దాడుల భయం ఉండేది. అందువల్ల, కొండ మీది ఈ మఠం వ్యూహాత్మక స్థానంలో ఉండి, శత్రువుల పై గూఢచర్యం చేసేందుకు అనువుగా...
జడలబర్రె సఫారి, స్పితి సందర్శించే ప్రయాణీకులకు అందుబాటులో ఉండే అనేక సాహస చర్యలలో ఒకటి. ఇది ఈ ప్రాంతంలో పిల్లలు మరియు పెద్దలు ఆస్వాదించే అత్యంత ఆసక్తికరమైన కార్యక్రమాలలో ఒకటి. ఈ సఫారీల ద్వారా హిమాలయ ప్రాంతపు ఎడారి యొక్క అందమైన వృక్షజాలం మరియు జంతుజాలం చూడవచ్చు.
3600 మీటర్ల ఎత్తులో ఉన్న స్పితి ప్రాంతం, పర్వత బైకింగ్ కి అనుకూలమైనది. జూన్ మరియు సెప్టెంబర్ మధ్య నెలల ఈ కార్యక్రమానికి అనువుగా ఉంటాయి. ఈ సాహస క్రీడ ద్వారా, ఈ ప్రాంతపు అందమైన దృశ్యాలు వీక్షించవచ్చు.