కొప్పలో కాఫీ మరియు టీ తోటల మధ్య కల మల్లిఖార్జున దేవాలయాన్ని తప్పక చూడాలి. స్ధానిక విశ్వసనీయత మేరకు, అద్వైత మత స్ధాపకుడు శ్రీ ఆది శంకరాచార్య ఇక్కడే తన భ్రమరాంబ అష్టకాన్ని రచించాడు.
కొప్పలో కాఫీ మరియు టీ తోటల మధ్య కల మల్లిఖార్జున దేవాలయాన్ని తప్పక చూడాలి. స్ధానిక విశ్వసనీయత మేరకు, అద్వైత మత స్ధాపకుడు శ్రీ ఆది శంకరాచార్య ఇక్కడే తన భ్రమరాంబ అష్టకాన్ని రచించాడు.