శ్రింగేరి పర్యాటకులకు శ్రీ పార్శ్వనాధ తీర్ధంకర దేవాలయం తప్పక సూచించాలి. ఇది జైనుల యాత్రా స్ధలం. 23వ జైన తీర్ధంకరుడు పార్శ్వనాధుడిది. ఈ మందిరంలో అందమైన జై మరియు దక్షిణ భారత శిల్పశైలి కనపడుతుంది. చుట్టూ అందమైన ప్రదేశాలతో ఈ జాన మందిరం మలనాడులోని పడమటి కనుమలలో కలదు. దేవాలయ పరిసరాలలో గతంలో గుహలుండేవని చెపుతారు. అవి ఇపుడు శిధిలాలుగా పర్యాటకులకు కనపడతాయి.