తమిళ్ నాడు లోని తేని జిల్లా లో కల పెరియకులం లోని బాలసుబ్రహ్మణ్యం టెంపుల్ ప్రసిద్ధి చెందినది. దీనిని చోళ రాజు రాజేంద్ర చోళుడు నిర్మించాడు. దీనిలో మురుగన్ దేవుడు. ఆరు తలలు కలిగి తన భార్య తో కలసి ఉంటాడు. ఈ విగ్రహం భూమి లో నుండి వచ్చినది.
ఈ టెంపుల్ సుమారు 200 ఏళ్ల నాటిది. వరాహ నది ఒడ్డున కలదు. పురాణాల మేరకు చోళ రాజేంద్రుడు ఇక్కడ తన పిల్లలకు పాలిస్తున్న ఒక పందిని చంపుతాడు. తర్వాత ఆ పిల్లలకు మురుగన్ ఆహారం ఇవ్వటం చూసి చలించి పోయి పరిహారంగా ఈ టెంపుల్ నిర్మిస్తాడు. ఈ కదా టెంపుల్ లో వ్రాసారు. బాల సుబ్రమణ్య టెంపుల్ కు వెళితే కాసి కి వెళ్ళిన ఫలితం అంటారు.