సప్త సాగర తీర్థ అంటే సప్త సముద్రాల జలం అని అర్ధం. ఇక్కడి నీరు సప్త మహా సముద్రాల నుండి లభిస్తుందని పురాణం గాధ. తిరుమనంచేరి లోని ఉత్వగనాథ స్వామి దేవాలయంకి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశానికి సులభం గా చేరుకోవచ్చు. ఈ పవిత్ర తీర్ధం సంతానం లేని దంపతులకు చాలా ముఖ్యమైనది. సంతానం లేని వారు ఇక్కడి దేవాలయంలో పూజించి ఈ తీర్ధంలో మునిగితే సంతానం కలుగుతుందని నమ్ముతారు. తిరుమనంచేరి ని సందర్శించే వారు తప్పక సందర్శించ వలసిన ప్రదేశం ఈ పవిత్ర తీర్ధమ్. రాహు గ్రహానికి ఇక్కడ తీర్ధంలో స్నానం ఆచరించిన భక్తులు పూజలు చేస్తారు .