తేవారం దేవాలయంలో తేవారం శ్లోకాలను భక్తులు ప్రతి రోజు పఠించుతారు. ఈ భౌతిక ప్రపంచపు బాధల నుండి ఈ శ్లోకాలు పటించటం లేదా వినటం విముక్తి కలిగిస్తుందని నమ్ముతారు. ఈ ప్రఖ్యాత దేవాలయంలో శివుడిని పుజిస్తారు. కొన్ని వేల సంవత్సరాల పూర్వపు సదాచారాలని మరియు హిందూ జానపద కళా రూపాలని చూడగలిగే ప్రదేశంగా కూడా ఈ దేవాలయాన్ని చెప్పవచ్చు. ఇక్కడి పవిత్ర ప్రదేశాలు, శ్లోకాల పవిత్ర శబ్దాలు మనసును మైమరపిస్తాయి. తిరుమనంచేరి చేరుకుంటే నగరం మధ్య లో ఉన్న ఈ కోవెల చేరుకోవటం సులభం.