కోవిల్మేడు పైన కోవిల్పట్టి ప్రాంతం లో ఈ ఆలయం ఉంది. పూవన నాథర్ స్వామి మరియు శెంబాగ్వల్లి అమ్మన్ లకి ఈ ఆలయం అంకితమివ్వబడినది. శెంబాగ్వల్లి అమ్మవారి 7అడుగుల విగ్రహం ఈ ఆలయంలో ఉంది. అంబల్ అడిపూరం పండుగ మరియు చిత్రై తీర్థం పండుగ ఇక్కడ ప్రముఖమైన పండుగలు. ఈ పర్వదినాలలో ఏంతొ మంది భక్తులు ఇక్కడికి వస్తారు. అరుళ్మిగు పూవన నాథర్ స్వామి ని సెయింట్ అగస్తియర్ పోతిగై హిల్స్ కి ప్రయాణించే మార్గం లో కొలిచాడని అంటారు.