ఉడిపి శ్రీక్రిష్ణ దేవాలయ సందర్శనానికి వెళుతున్నారా?ఐతే చుట్టూ ఉన్న ఈ అద్భుత జలపాతాలను సందర్శించండి
కర్ణాటకలోని అనేక జలపాతాలు కాలక్రమేణా గణనీయమైన ప్రజాదరణ పొందాయి, సందర్శించడానికి ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని దట్టమైన అడవులలో దాచబడి ఉండగా, కొన్ని ఇప్...
శంకరాచార్యులకు అమ్మవారు పరీక్షపెట్టిన చోటు ....ఇక్కడికి వెళ్లితే అన్ని రంగాల్లో విజయమే
మూకాంబిక దేవికి అంకితమయిన కొల్లూరు మూకాంబిక దేవి ఆలయం భారత దేశములోని కర్నాటక మరియు కేరళ రాష్ట్ర ప్రజలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయాలలో ఒకటి. మంగ...
ఉదయం కేరళలో మధ్యాహ్నం కర్ణాటకలో వెలిసిన మహిమగల దేవి !
ఆ మహిమాన్విత దేవి పార్వతీదేవి అవతారం అని చెప్పవచ్చను. ఆ తల్లిని శక్తి, దుర్గి, కాళి అని పిలుస్తారు. ఒక పురాణ గాధ ప్రకారం, ఈ దేవాలయంలో వెలసిన తల్లి కేరళ ...
తొలి హై ‘టెక్’ బీచ్ ను సందర్శించారా?
మాల్పే అందమైన అద్భుతాల ద్వీపం. దేశంలోని సురక్షిత తీరాలలో ఇదొకటి. సాయంత్రం వేళ ఇక్కడి అద్భుత సూర్యాస్తమ దృశ్యాన్ని తిలకించేందుకు స్థానికులు, పెద్ద ...
కన్నడనాట ఈ క్షేత్రాలను సందర్శిస్తే ముక్తి ఖచ్చితం
ముక్తిప్రదేశాలకు సమానమైన ప్రదేశాలు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. అవన్నీ కూడా శ్రీకృష్ణుని ఆలయానికి ప్రసిద్ధిచెందిన ఉడిపి పట్టణానికి చేరువలో ఉండటం ...
బైందూర్ లో చూసేవి ... చేసేవి ఏవి ?
బైందూర్ పేరు చెపితే అన్నీ బీచ్ లు మరియు అందమైన సూర్యాస్తమయాలు అంటారు. ఈ విహార ప్రదేశం కర్నాటకలోని ఉడుపి జిల్లా కుందాపురలో ఉంది. ఈ కుగ్రామం శ్రీ సోమే...
'కన్యత్వ బీచ్' చూసొద్దామా !!
రాష్ట్రం - కర్నాటక జిల్లా - ఉడిపి సమీప నగరాలు - కుందాపుర, బైందూర్ ప్రత్యేకం - అందమైన బీచ్ లకు ప్రసిద్ధి. మరవంతే ఒక చిన్న పట్టణం. దీనిలో ప్రధాన ఆకర్షణ దాని...
కర్ణాటకలోని దివ్య ముక్తిస్థల క్షేత్రాలు !
భారతపురాణాలను ఒకసారి తిరగేస్తే, ముక్తిని ప్రసాదించే ఏడు దివ్యక్షేత్రాలు కానవస్తాయి. అవి అయోధ్య, మథుర, మాయ (హరిద్వార్), కాశీ, కంచి, అవంతిక(ఉజ్జయిని) మరి...
కర్ణాటక లో ప్రసిద్ధి చెందిన 7 ఫేమస్ స్వీట్స్ !
నోరూరించే రుచులంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి ..! పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని మరీ తింటారు. ఇదివరకే మనము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి...
మాల్పే - దేశంలోనే తొలి వైఫై కనెక్టివిటీ గల బీచ్ !
రెట్టించిన ఉత్సాహం ... సముద్రపు శబ్ధాలు ... ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు ... చుట్టూరా సముద్రం ... తినటానికి చేపలు, రొయ్యలు, పీతలు .... ఇలా ఎన్నో అనుభూతులు దరి చేరాల...
పడమటి కొండల్లో వెలసిన మూకాంబికా దివ్య క్షేత్రం !
కొల్లూరు కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో గల కుందాపూర్ తాలూకా కు చెందిన ఒక గ్రామం. గ్రామమే కదా అని తీసిపాడేయకండి ... ఈ క్షేత్రానికి ఉన్న మహిమలు అన్...
జైన మందిరాలు - జీవన విధాన ప్రతి బింబాలు!
సుమారు 8 వ శతాబ్దంలో, కర్నాటక రాష్ట్రంలో జైన మతం బాగా ప్రాచుర్యం లోకి వచ్చింది. అనేక విహారాలు లేదా జైన మందిరాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నిర్మి...