Search
  • Follow NativePlanet
Share

ఉత్తరాఖండ్

శివుడి జ్యోతిర్లింగాలుగా పేరొందిన 12 శైవక్షేత్రాల్లో 11వ లింగం కేదార్‌నాథ్‌..!!

శివుడి జ్యోతిర్లింగాలుగా పేరొందిన 12 శైవక్షేత్రాల్లో 11వ లింగం కేదార్‌నాథ్‌..!!

కేదార్ నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. హిందువులు పవిత్రంగా భావించే చార్‌ధామ్ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదరనాథ్, ...
హాట్ టాపిక్ గా మారిన ప్రధాని మోది ధ్యానం చేసిన ‘రుద్ర మెడిటేషన్ గుహ’విశేషాలు

హాట్ టాపిక్ గా మారిన ప్రధాని మోది ధ్యానం చేసిన ‘రుద్ర మెడిటేషన్ గుహ’విశేషాలు

ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిన గుహ రుద్ర మెడిటేషన్ గుహ. ఎందుకంటే ఈ మధ్యన ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత గత శనివారం ప్రధాని నరేంద్ర మోడీ కేదార...
పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేసే స్నోవ్యూ పాయింట్

పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేసే స్నోవ్యూ పాయింట్

ఉత్తరాఖండ్ లోని పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేసే స్నోవ్యూ పాయింట్ గురించి తెలుసా. ఆ హిమగిరులు అందాలను కళ్ళకు కట్టినట్లు చూడాలంటే స్నో వ్యూ పాయింట్...
ముస్సోరి అందాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి...

ముస్సోరి అందాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి...

వేసవి తాపం అప్పుడే మొదలయ్యింది. మరో కొన్ని రోజుల్లో పిల్లలకు సెలవులు కూడా ఇచ్చేశారు. దీంతో ఈ వేసవిని ఎలా ఎదుర్కొనాలనే విషయం పై ఇప్పటికే ఇళ్లలో చర్చల...
శివుడు తన శిఖలో బంధించిన గంగే ‘గంగోత్రి’

శివుడు తన శిఖలో బంధించిన గంగే ‘గంగోత్రి’

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం గంగోత్రి. ఇది సముద్ర మట్టానికి సుమారు 3750 మీ. ఎత్తున, హిమాలయాల పర్వత శ్రేణులలో ఉంది. ఈ ప్రదేశం...
చనిపోయినవారిని బతికించే దేవాలయం నమ్మక పోతే వదిలేయండి

చనిపోయినవారిని బతికించే దేవాలయం నమ్మక పోతే వదిలేయండి

నమ్మితే నమ్మండి లేదా వదిలేయండి. అయితే భారత దేశంలో చనిపోయిన వారిని తిరిగి బతికించగలిగే దేవాలయం ఉదన్నది వాస్తవం. ప్రపంచంలో శాస్త్ర, సాంకేతికత ఎంతగా అ...
దేవుళ్లు నివసించే ప్రాతం...ఈ శ్రావణ మాసంలో ఈ దేవాలయాలను సందర్శించారా?

దేవుళ్లు నివసించే ప్రాతం...ఈ శ్రావణ మాసంలో ఈ దేవాలయాలను సందర్శించారా?

భారత దేశంలో ఉత్తరాఖండ్ హిమాలయాల రాష్ట్రం. హిందూ పురాణాల్లో పేర్కొన్న అనేకమంది దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారని చెబుతారు. అందువల్లే ఉత్తరాఖండ్ ను దేవతల...
హరిద్వార్ లో ఈ ప్రాదేశాలను చూడకపోతే మీరు అక్కడి వెళ్లి ప్రయోజనం శూన్యం

హరిద్వార్ లో ఈ ప్రాదేశాలను చూడకపోతే మీరు అక్కడి వెళ్లి ప్రయోజనం శూన్యం

అయోద్య, మధుర, ద్వారక, ఉజ్జయినీ, హరిద్వార్, వారణాసి, కాంచిపురాలను కలిపి సప్తపురి క్షేత్రాలు అని అంటారు. హిందువులు తమ జీవిత చరమాంకంలో ఈ క్షేత్రాలను సందర...
పాండవులకు చిక్కకుండా పరమేశ్వరుడు దాక్కొన్న ప్రదేశం తెలుసా

పాండవులకు చిక్కకుండా పరమేశ్వరుడు దాక్కొన్న ప్రదేశం తెలుసా

కాశీ తర్వాత పరమేశ్వరుడు కొలువై ఉన్న ప్రాంతం గుప్తకాశీ. ఇది హిందువుల పరమ పుణ్యక్షేత్రంగా మారింది. ఛార్ ధామ్ యాత్రలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని హింద...
ఈ సరస్సులో స్నానం చేస్తే మానస సరోవరంలో స్నానం చేసినట్లే

ఈ సరస్సులో స్నానం చేస్తే మానస సరోవరంలో స్నానం చేసినట్లే

భారత దేశంలోని ఉత్తరాఖండ్ లో సరస్సుల జిల్లాగా పేరు గాంచిన నైనిటాల్ అంటేనే ప్రతి ఒక్కరూ హనీమూన్ కు అత్యంత అనువైన ప్రాంతంగా చెబుతారు. ప్రకృతి రమణీయత, అ...
చీటి రాసి పెడితే చిటికెలో మీ సమస్యలను తీర్చే శివయ్య

చీటి రాసి పెడితే చిటికెలో మీ సమస్యలను తీర్చే శివయ్య

భారత దేశంలో దేవాలయాల నిలయం అని చెబుతారు. ముఖ్యంతా హిమాలయాల రాష్ట్రాలుగా చెప్పబడే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో పురాణ, చారిత్రాత్మ...
సాక్షాత్తు బ్రహ్మ శిరస్సు పడిన ప్రాంతం అందుకే ఇక్కడ...

సాక్షాత్తు బ్రహ్మ శిరస్సు పడిన ప్రాంతం అందుకే ఇక్కడ...

బ్రహ్మకపాలం అనే చోట బ్రహ్మ ఐదో తల పడిందని చెబుతారు. ఈ బ్రహ్మకపాలంలోనే బ్రహ్మ ఐదో తలకు మోక్షం పొందిందనేది పురాణ కథనం. బ్రహ్మకపాలం చా ర్ ధామ్ లో ఒకటైన బ...

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X