మహాభారతంలో కనుగొన్న ప్రదేశం !
చరిత్ర మేరకు ఈ ప్రదేశం మహా జనపద లేదా పురాత రాజ్యానికి రాజధానిగా ఉండేది. 5వ శతాబ్దంలో ఛేది రాజులు దీనిని పాలించారు. తర్వాతి కాలంలో అది మౌర్య రాజ్యంలో ఒ...
రంగుల పేర్లు ఉన్న భారత దేశ నగరాల వెనుక ఉన్న రహస్యాలు
భారత దేశం చాలా ఉత్సాహపూరితమైన మరియు రంగులమయమైన దేశం; దేశంలో కొన్ని రంగులు నగరాలకి మారుపేరుగా పెట్టబడ్డాయి.రంగుల పేరుతో నగరాలు పిలవబడ్డాయి అంటే మన...
మీరెప్పుడైనా ఇక్కడ స్టే చేశారా ?
ప్రయాణాలు చేసేముందు పర్యాటకులు ముందుజాగ్రత్త చర్యగా హోటళ్ళను ఆన్లైన్ లో గానీ లేదా ఫోన్ చేసిగానీ బుక్ చేసుకుంటారు. కొన్నికొన్ని సార్లు మనకు ఆ హోటల్...
భారతదేశంలో పచ్చదనంతో కూడిన పరిశుభ్రమైన 10 పచ్చని నగరాలు ఏవేవో మీకు తెలుసా ?
LATEST: ఈ గ్రామంలో ఇక్కడ ఇంటికి, బ్యాంకులకు తలుపులు ఉండవు ! ఈ నగరాలు ఎరుపు, నలుపు, నీలం మరియు ఆకుపచ్చ నాలుగు ప్రధాన రంగులు వర్గాలుగా వర్గీకరించబడ్డాయి. ఆకు...
ప్రపంచంలోనే అతిపెద్ద మెట్ల బావి చూశారా ?
ప్రపంచములోనే అతి పెద్ద మెట్ల బావి అభనేరి. వేల సంవత్సరాల క్రితం కట్టిన ఈ మెట్ల బావి, ఇప్పటికీ చెక్కు చెదరకుండా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది నాటి ఇం...
ఇండియాలో మీరెప్పుడైనా ఇక్కడ స్టే చేశారా ?
హోటళ్ళు ప్రయాణాలు చేసేవారికి విడిదిగా, రిఫ్రెష్ రూములుగా ఉపయోగపడుతుంటాయి. ప్రయాణాలు చేసేముందు పర్యాటకులు ముందుజాగ్రత్త చర్యగా హోటళ్ళను ఆన్లైన్ ల...
రణతంబోర్ నేషనల్ పార్క్ - అతిపెద్ద పులుల స్థావరం !
రణతంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్ రాష్ట్రంలోని సుందర పర్యాటక కేంద్రం. భారతదేశంలో ఉన్న అతిపెద్ద నేషనల్ పార్క్ లలో ఇది ఒకటి. ఈ ప్రదేశానికి ఆ పేరు రణ్ మ...
అజ్మీర్ - ఆరావళి పర్వత శ్రేణులలో ఒక ఆణిముత్యం !
భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన ఇస్లాం మత క్షేత్రం .. అజ్మీర్. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో, జైపూర్ కు 130 కి. మీ ల దూరంలో కలదు. దీని చుట్టూ ఆరావళి పర్వత శ్రేణులు ...
అమర్ కోటలోని శిలా దేవి ఆలయం !
కథలు ఆసక్తిని కలిగించేవిగా ఉంటాయి అందులో నిజం ఉండొచ్చు, లేకపోవచ్చు. అయితే, ఇక్కడ చెప్పబోయే ప్యాలస్ కూడా ఆసక్తికరమైన కథను కలిగి ఉన్నది. విషయం ఏమిటంటే...
మెహ్రాన్ ఘర్ ఫోర్ట్ : ఒక రాయల్ టూర్ !
రాజస్థాన్ లో జైపూర్ తర్వాత అంతటి పేరుగాంచిన రెండవ నగరం జోధ్పూర్. ఇది థార్ ఎడారి భూభాగంలో ఉన్నది. నగరానికి ఉన్న రెండు ప్రత్యేకతల కారణంగా రెండు ముద్దు...
కిషన్ గఢ్ : చలువరాతి నగరం !
కిషన్ గఢ్ రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలో కలదు. జోధ్ పూర్ ను పాలించిన కిషన్ సింగ్ రాజు ఈ నగరానికి ఆ పేరుపెట్టారు. అజ్మీర్ కు వాయువ్య దిశాన 29 క...
టోంక్ - కట్టడాలలో చరిత్ర గాధలు !
టోంక్ .. భారతదేశానికి స్వాతంత్రం రాక ముందు ఒక రాచరిక పట్టణం. ఈ పట్టణాన్ని ఎన్నో రాచరిక వంశాలు పాలించాయి. జైపూర్ నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్...