చుట్టుపక్కల పర్వతాలను, అటవీ విశ్రాంతి మందిరాన్ని చక్కగా చూపించేదే అవాశబరి పాయింట్. ఇది మధ్యప్రదేశ్ సరిహద్దుకి దగ్గరగా వుంది.దగ్గరలోని జలీంద్రనాథ్ దేవాలయం ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ. సమీపంలోని గోండ్ రాజా కోట చరిత్ర ప్రేమికులు చూసి తీరాల్సిన ప్రదేశం.