శ్రీశైలానికి 40 కిలొమిటర్ల దూరంలో వుంటుంది సలేశ్వరం. అడవిలో నుండి 25 కిలొమిటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 20 కిలోమీటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది అక్కడి నుండి 5 కిలోమీటర్ల కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులు అవుతారు.
సలేశ్వరం శ్రీశైలం దగ్గరలోని ఒక యత్రా స్థలము. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యాత్రా స్థలము. ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తొలి పౌర్ణమికి మొదలగుతుంది.
కేవలం ఐదు రోజులు మాత్రమే ఈ గుడి తెరిచివుంటుంది.. ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
ఎక్కడ ఉన్నది ?
ఇది తెలంగాణలోని మాహబూబ్ నగర్ జిల్లాలో నల్లమల అడవులలో వుంది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే రహదారిలొ 150 కిలోమీటర్ రాయి నుండి 32 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో వుంది.
ప్రకృతి అందాలతో పాటు ఎంతో చారిత్రాత్య్మక నేపథ్యం కలిగిన సలేశ్వర క్షేత్రం
ప్రకృతిరమణీయతతో అలరారుతున్న దట్టమైన గుడి, ఎత్తైన కొండలు పాలనురుగులా జాలువారే జలపాతం,ప్రకృతి అందాలతో పాటు ఎంతో చారిత్రాత్య్మక నేపథ్యం కలిగిన సలేశ్వర క్షేత్రం. ఈ క్షేత్రవిశేషాలేంటో ఇప్పుడు చూద్దాం
ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
ఇది తెలంగాణాలో మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవులలో కొలువైవుంది.హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గంలో 150కి.మీ ల మైలురాయి దగ్గర పరహాబాద్ గెట్ వుంటుంది.
ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
అక్కడినుంచి 32కి.మీ దట్టమైన అడవిలోకి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారి అనుమతితో వెళ్ళవచ్చును. 10కి.మీ లు వెళ్ళగానే రోడ్డుకు ఎడమప్రక్కన నిజాం కాలపు శిథిలావస్థలో వున్న భవనాలు కన్పిస్తాయి.
ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
నిజాం రాజు అక్కడి ప్రకృతిఅందాలను చల్లదనానికి ముగ్ధుడై 100ఏళ్లకు ముందే అక్కడి వేసవివిడిదిని నిర్మించుకున్నాడు. అందుకే ఆ ప్రదేశాన్ని పర్హాబాద్ అంటారు.
ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
అంటే అందమైన ప్రదేశం అని పేరొచ్చింది.అంతకుముందు ఇక్కడ పులులు ఎక్కువగా సంచరించేవి. కాబట్టి కేంద్రప్రభుత్వం 1973లో టైగర్ ప్రాజెక్ట్ పేరున పులుల సంరక్షణాకేంద్రాన్ని ఏర్పాటుచేసిం
ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
ఇది మన దేశంలోనే అతి పెద్ద పులుల సంరక్షణాకేంద్రం. టైగర్ సఫారీ పేరిట ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారు నల్లమలఅడవిలో స్వేచ్ఛగా తిరగాడే జంతువులను, పులులను పర్యాటకులకు చూపిస్తారు.
సలేశ్వరానికి 3 నడకదారులున్నాయి.
1.మన్నారు నుండి
2.బలనేరుమండలం దావాగు నుంచి
3. లింగాల నుంచి నడకసాగిస్తూ భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారు.
ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
దట్టమైన అడవిలో వున్నందువలన అనాదిగా ఇక్కడ పూజాదికార్యక్రమాల చెంచులే నిర్వహిస్తున్నారు. దేవాలయ నిర్వహాణ తమ బాధ్యతగా భావిస్తారు.
ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
జాతరకు 15రోజుల ముందు నుంచి ఏర్పాట్లలో నిమగ్నమవుతారు.సలేశ్వరం జాతర సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.
ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
చైత్రపౌర్ణమికి 2రోజులముందు, 2రోజుల వెనక మొత్తం 5రోజులు మాత్రమే జరుగుతుంది.సలేశ్వరం యాత్ర భక్తితో కూడుకున్న సాహసయాత్రే.
ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
దట్టమైన అడవిలో ఎత్తైన కొండలలో ప్రకృతిఅందాల మధ్య సాగుతుంది సలేశ్వర యాత్ర.కాలిబాటన వచ్చే భక్తులను ప్రకృతి అందాలు అడుగడుగునా కట్టిపడేస్తాయి.
ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. కొన్నిచోట్ల కేవలం బెత్తడు దారి నుంచి నడవాల్సి వుంటుంది. అక్కడి నుంచి జారితే శైవక్యం చెందవలసిందే.
ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
మండు వేసవిలో జాలువారే జలపాతాలు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. నీటిగుండాలు ఎంతో ఆకట్టుకుంటాయి.కష్టమైనా ఇష్టంగా సలేశ్వరం చేరుకుని మొక్కును తీర్చుకుంటారు భక్తులు.
ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
శ్రీశైలం మల్లికార్జునస్వామి, సలేశ్వర లింగమయ్యస్వామి, లుండి మల్లన్న,ఉమామహేశ్వరం ఈ 4 లింగాలే అందరికీ తెలిసినవి. ఆ ఐదో లింగం నల్లమయ్య అడవులలో ఎక్కడవుందో ఇప్పటికి రహస్యమే.
ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
నల్లమలలో వున్న పలుక్షేత్రాలపై ఆయా ప్రాంతాలలో నివశించే చెంచులకే అధికారం వుంటుంది.ప్రతి సంవత్సరం వుత్సవం జరుగుతుంది.
ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
ఈ వుత్సవం చెంచులఆధ్వర్యంలో మాత్రమే జరుగుతుంది.ఈ ఆలయానికి ఘనమైన చరిత్ర కలదు.
ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
13 వ శతాబ్దంలోని మల్లికార్జున పండితారాధ్యచరిత్ర,శ్రీపర్వత క్షేత్రంలో సలేశ్వర క్షేత్ర విశేషాలు,పాల్గురిసోమనాధుడు వివరించాడు.
ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి.
ఇక్కడ 17 వ శతాబ్దం చివరిలో ఛత్రపతి శివాజీ కూడా ఆశ్రయం పొందినట్టు చరిత్ర చెబుతుంది.
ఎలా చేరాలి
హైదరాబాద్ నుండి కర్నూలు,అనంతపురం మీదుగా 9 గంటలు పడుతుంది.అదే విమానంలో అయితే 55లలో చేరవచ్చును.
pc: google maps