మలైకోటై ఉచి పిల్లయర్ రాతికోట పై ఉన్న ఆలయం, ఇక్కడ వినాయక విగ్రహం ఉంది. ఈ ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించిన ఒక పురాతన ఆలయం. ఈ ఆలయం 83 మీటర్ల పొడవుతో, మదురై నాయకులతో పూర్తిచేయబడింది. రాతి కోటపై ఉన్న ఈ ఆలయాల నిర్మాణం అద్భుతమైనది, ఇది భారతదేశ పురావస్తు శాఖవారిచే నిర్వహించబడుతుంది.