తుల్జభవాని ప్రధాన దేవాలయానికి దగ్గరగా ఉన్న సంత్ గరీబ్ నాథ్ మఠాన్ని దశావతార మఠ౦ అని కూడా అంటారు.విష్ణు దేవుని ప్రగాఢ భక్తుడైన సంత్ గరిబ్ నాథ్ ఈ మఠాన్ని కొన్ని శతాబ్దాల క్రితం నిర్మిచాడు. విష్ణుదేవుని దశావతారాల గురించి తెలియచేసే ఆకర్షణీయమైన చిత్రాలతో ఈ ప్రదేశం అలంకరించబడింది.ప్రస్తుతం ఈ మఠం సందర్శకులకు యోగ, ధ్యానం తరగతులను నడుపుతుంది. భక్తులకు మఠం రోజంతా తెరిచే ఉంటుంది.