ఈప్రదేశం ఒకప్పుడు వైశాలికి రాజధానిగా వుండేది. ఇక్కడ ఒక పార్లమెంట్ హౌస్ కలదు. అనేక శాసన విధులు , రాజకీయ చర్చలు నిర్వహించేవారు. లిచ్చావి లో రాజ్ విశాల్ కా ఘర్ కూడా ఒక ప్రధాన ఆకర్షణగా కలదు. దీనిని ఇపుడు, ఆర్కేయో లాజికల్ సర్వే అఫ్ ఇండియా నిర్వహిస్తోంది.
ఈప్రదేశం ఒకప్పుడు వైశాలికి రాజధానిగా వుండేది. ఇక్కడ ఒక పార్లమెంట్ హౌస్ కలదు. అనేక శాసన విధులు , రాజకీయ చర్చలు నిర్వహించేవారు. లిచ్చావి లో రాజ్ విశాల్ కా ఘర్ కూడా ఒక ప్రధాన ఆకర్షణగా కలదు. దీనిని ఇపుడు, ఆర్కేయో లాజికల్ సర్వే అఫ్ ఇండియా నిర్వహిస్తోంది.