వైశాలిలోకల ఈప్రదేశంలో మీరు శ్రీ రాముడి అడుగు జాడలు చూడవచ్చు. ఆయన జానక పూర్ వెళ్ళేటపుడు రాం చూర లో ఆగి అక్కడ స్నానం చేసినపుడు ఏర్పడిన ఆయన పాద ముద్రలు చూడవచ్చు.
బీహార్ లోని ఈ ప్రధాన ప్రదేశం రామాయణలో కూడా చెప్పబడింది. ఇక్కడ శ్రీ రామ నవమి ఉత్సవాలు అతి వైభవంగా చేస్తారు. ఈ రోజున చెడును పార ద్రోలేందుకు విష్ణు మూర్తి భూమి పైకి వచ్చాడని భావిస్తారు. ఈ రోజున అనేకమంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తారు. ఉపవాసాలు వుండి, సంప్రదాయాలను పాటిస్తారు.