మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ మహరాజ్ కొండపై నిర్మించాడని నమ్మే పర్నేరా కోటగా పిలవాడే ఒక కోట ఉంది. శివాజీ తన కోటలకు బాగా పేరు మోసాడు. అతను మరణించే నాటికి 300 కోటలు కలిగి ఉన్నాడని నమ్ముతారు.