వేణూర్ గ్రామానికి తూర్పు దిశగా పార్శ్వనాధ మందిరం కలదు. దీనిలోని పార్శ్వనాధ విగ్రహం కంచుతో చేయబడింది. ఈ మందిరం గోమాతేశ్వర విగ్రహ వెనుక భాగంలో ఉంటుంది. చరిత్ర సాక్ష్యాల మేరకు ఈ మందిర పునర్నిర్మాణం 1936 సంవత్సరంలో మూడబిద్రి జైన మఠం నుండి శ్రీ శ్రీ పూజ్య చారుకీర్తి భట్టరక స్వామిజీ చే చేయబడినదిగా తెలుస్తోంది.