అష్టభుజ దేవి శ్రీకృష్ణుడి పెంపుడు తల్లి అయిన యశోద కు కుమార్తె. పురాణాల మేరకు మధురా పట్టణ రాక్ష స రాజు కంసుడు ఈమెను వధించ బాగా, ఆమె వెంటనే తప్పించుకొని విన్ధ్యాచల్ పర్వతాలకు వెళ్లిందని చెపుతారు. అందమైన ఈ టెంపుల్ ఒక కొండపై కలదు. ఇది విన్ధ్యాసిని దేవి టెంపుల్ కు మూడు కిలో మీటర్ల దూరం లో వుంటుంది.
టెంపుల్ పరిసరాలు ఎంతో ప్రశాంతంగా వుండి భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఒకప్పుడు ఈ టెంపుల్ లో రాజులు తమ శత్రువులపై విజయం సాధించాలని , వారి కోరికలు తీరాలని కొంత మంది తాన్త్రికులతో ఈ దేవాలయంలో పూజలు చేయించేవారు.