భీమ్ కి దుంగారి ఒక పెద్ద గుహ. ఇది వారాట్ నగర్ లో కలదు. కౌరవులకు అంతా వదిలేసిన పాండవులు `12 సంవత్సరాలపాటు అరణ్య వాసం చేసి ఒక సంవత్సరం అజ్ఞాత వాసం చేస్తూ ఇక్కడ గడిపారని, 13వ సంవత్సరంలో విరాటుడి కొలువులో చేరారు.
పాండవులలో బలవంతుడైన భీముడు తన నివాసంగా ఈ భీమ్ కి దుంగారి అనే గుహను ఎంపిక చేసుకున్నాడని ఆ సమయంలో అక్కడ ఉన్నాడని పురాణాలు చెపుతాయి. భీముడు విరాటుడి కొలువులో వంటలవాడుగా చేరి తన అజ్ఞాత వాసం గడిపాడు.