వార్ధాలోని పురాతన చరిత్రకు పౌనార్ గ్రామం ఒక తార్కాణం. ధామ్ నది ఒడ్డున గల ఈ గ్రామానికి పవన్ అనే రాజపుత్ర రాజు వల్ల ఆ పేరు వచ్చింది.గాంధీ కుటీరమ్, పరంధామ కుటీరం, పనార్ గ్రామం లోని కొన్ని ప్రధాన ఆకర్షణలు. ఆచార్య వినోభాభావే అస్తికలు కూడా ఒక స్మారకంగా ఇక్కడ చూడవచ్చు.వార్ధా పట్టణం నుండి పౌనార్ గ్రామం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.