భారత స్వాతంత్ర్య సంగ్రామ సందర్భంగా భీతీహరావా ఆశ్రమానికి చాలా ప్రాముఖ్యం వుంది. ఇక్కడి నుంచే జాతిపిత మహాత్మా గాంధీ తన సుప్రసిద్ధ ‘చంపారన్ సత్యాగ్రహం’ ఇక్కడి నుంచే ప్రారంభించారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామ సందర్భంగా భీతీహరావా ఆశ్రమానికి చాలా ప్రాముఖ్యం వుంది. ఇక్కడి నుంచే జాతిపిత మహాత్మా గాంధీ తన సుప్రసిద్ధ ‘చంపారన్ సత్యాగ్రహం’ ఇక్కడి నుంచే ప్రారంభించారు.